రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన 836 మంది అరెస్ట్
- April 08, 2022కువైట్: జనవరి 1 నుండి మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 4534 సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ కాలంలో అధికారులు 16,693 ఉల్లంఘనలను నమోదు చేయడంతోపాటు 836 రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. 383 కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తులను కూడా అరెస్టు చేసిన అధికారులు.. 242 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు నెలల్లో 7,406 ప్రమాదాలు నమోదు అయ్యాయి. దీంతోపాటు 617 డ్రగ్స్ సీజ్లు, 42 ఆల్కహాల్ సీజ్ లు నమోదు అయినట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!