ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్లను ప్రారంభించిన దుబాయ్
- April 11, 2022
దుబాయ్ : ఈ నెలాఖరు నాటికి దుబాయ్ ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల జారీని ప్రారంభించనున్నట్లు వినియోగదారులు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల ఉచిత అనుమతి కోసం ఆర్టీఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పర్మిట్ల జారీ ప్రక్రియలో శిక్షణా కోర్సులకు హాజరు కావడం, ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వంటివి ఉంటాయని పేర్కొంది. ప్రకటించిన ప్రాంతాలలో సురక్షితమైన రోడ్లపై ఈ-స్కూటర్లను నడపడానికి ఈ అనుమతిని పొందడం తప్పనిసరి అని అథారిటీ తెలిపింది. అయితే స్థానిక, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ లను కలిగి ఉన్నవారికి లైసెన్స్ పొందడం నుండి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







