బుధవారం ఫహాహీల్లో భారత రాయబారితో ఓపెన్ హౌస్
- April 12, 2022
కువైట్: వారం వారం భారత రాయబారితో జరిగే ఓపెన్ హౌస్ కార్యక్రమం బుధవారం ఏప్రిల్ 13న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ కేంద్రం, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, మెజ్జానైన్ ఫ్లోర్, మక్కా స్ట్రీట్, పహాహీల్లో జరుగుతుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. కువైట్లోని భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది వుండాలి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు. ఎవరైనా తమ సమస్యలను ప్రస్తావించదలచుకుంటే తమ పూర్తి పేరు, పాస్పోర్టు నెంబర్, సివిల్ ఐడీ నెంబర్ అలాగే ఫోన్ నంబర్, అడ్రస్ తదితర వివరాలతో ఇ-మెయిల్ ద్వారా ([email protected]) సమాచారం అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!