వలస కార్మికులకు అండగా వుంటోన్న ఎల్ఎంఆర్ఎని అభినందించిన భారత రాయబారి
- April 12, 2022
మనామా: బహ్రెయిన్లో భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని అభినందించారు. పెట్టుబడిదారులు, వ్యాపరవేత్తలు, కార్మికుల కోసం ఎల్ఎంఆర్ఎ తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు. ఎల్ఎంఆర్ఎ సీఈఓ మరియు నేషనల్ కమిటీ కంబాట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఛైర్మన్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి, భారత రాయబారికి స్వాగతం పలకగా, ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నట్లు ఇరువురూ వ్యాఖ్యనించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం