'గటిమాన్ ఎక్స్ప్రెస్' రైలు తొలిసారిగా రేపు ప్రారంభం
- April 04, 2016
దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 'గటిమాన్ ఎక్స్ప్రెస్' రైలును తొలిసారిగా రేపు ప్రారంభిస్తున్నారు. ఢిల్లీ - ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన కార్యాలయంనుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 12 ఎసి కోచ్లున్నాయి. ఉచిత వైఫై సౌకర్యం, ఆటోమాటిక్ డోర్స్ తదితర పలు సౌకర్యాలు ఉన్నాయి.ఉదయం 8 గంటల 10 నిముషాలకు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో బయలుదేరి ఆగ్రాకు 9 గంటల 50 నిముషాలకు చేరుతుంది. ఆగ్రాలో తాజ్మహల్ మూసి ఉండే శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ రైలు ఢిల్లీ-ఆగ్రాల మధ్య నడుస్తుంది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







