మార్చిలో 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకిన దుబాయ్ హోటల్ ఆక్యుపెన్సీ
- April 13, 2022
దుబాయ్: ఈ మార్చి నెలలో దుబాయ్లో హోటల్ ఆక్యుపెన్సీ 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకింది. 90 శాతం ఆక్యుపెన్సీ నమోదయినట్లు దుబాయ్ హోటల్ ఇండస్ట్రీ తెలిపింది. 2007 మార్చి తర్వాత ఈ స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదవడం ఇదే తొలిసారి. ఎక్స్పో 2020 కారణంగానే ఈ ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఎక్స్పో 2020 కారణంగా 24 మిలియన్ సందర్శనలు ఆరు నెలల్లో చోటు చేసుకున్నాయి. ఎస్టిఆర్ లెక్కల ప్రకారం ఆక్యుపెన్సీ లెవల్ 91.7 శాతం చేరుకుంది. రోజువారీ సరాసరి రేటు 891.46గా వుంది.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం