గ్యాస్ ఫీల్డ్ విషయమై ఇరాన్ని చర్చలకు ఆహ్వానించిన సౌదీ, కువైట్
- April 14, 2022
సౌదీ అరేబియా అలాగే కువైట్, డోర్రా నేచురల్ గ్యాస్ ఫీల్డ్లో తమకున్న న్యాయపరమైన హక్కుల విషయంలో తాము స్పష్టంగా వున్నామని పేర్కొన్నాయి. ఈ మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ, కువైట్ న్యూస్ ఏజెన్సీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయమై కువైట్తో చర్చలకు సిద్ధంగా వున్నట్లు తెలిపాయి. మార్చి 21న సౌదీ అరేబియా అలాగే కువైట్, డోర్రా ఫీల్డ్లో నిక్షేపాల విషయమై పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దు నిర్ణయానికి సంబంధించి ఇరాన్ చర్చలకు రావాలని ఇరు దేశాలూ ఆహ్వానిస్తున్నాయి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









