వలసదారుల్ని పంపేసేందుకు 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసిన కువైట్
- April 15, 2022కువైట్: 2019 జనవరి 1 నుంచి 2021 జులై 11 మధ్య 42,429 మంది వలసదారుల్ని దేశం నుంచి బయటకు పంపించింది. ఈ కారణంగా కువైట్ 2.1 మిలియన్ దినార్లు వెచ్చించాల్సి వచ్చింది. ట్రావెల్ టిక్కెట్లు వంటివాటి కారణంగా ఈ ఖర్చులు అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల్ని ఆయా వలసదారుల స్పాన్సర్ల నుంచి వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ