మిస్ ఇండియా పోటీలకు హీరో రాజశేఖర్ కూతురు
- April 18, 2022సినీ హీరో, యాంగ్రీ యంగ్మ్యాన్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తనకు సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకొంది. త్వరలో జరగబోయే మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొనబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇందుకు మీ మద్ధతు కావాలని అభిమానులను కోరింది. ఈ సందర్భంగా 'ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా సంస్థకు థ్యాంక్స్. పోటీలో పాల్గొనబోతున్న తోటి మహిళలకు, నాకు ఆల్ ద బెస్ట్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు శివాని విజయం సాధించాలని విష్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్