ఎంపిక చేసిన విమానాల్లో 20 శాతం తగ్గింపు ప్రకటన చేసిన విజ్ ఎయిర్

- April 19, 2022 , by Maagulf
ఎంపిక చేసిన విమానాల్లో 20 శాతం తగ్గింపు ప్రకటన చేసిన విజ్ ఎయిర్

యూఏఈ: అల్ట్రా లో ఫేర్ ఎయిర్ లైన్ విజ్ ఎయిర్, 20 శాతం తగ్గింపుతో విమాన యానాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లో అబుదాబీ నుంచి, అబుదాబీ వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 18 నుంచి 19 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. అత్యల్పంగా 39 దిర్హాముల నుంచి విమాన టిక్కెట్ల ధరలు ప్రారంభమవుతాయి. సలాలా (ఒమన్), మట్టాలా (శ్రీలంక), అమ్మాన్ (జోర్డాన్), అకాబా (జోర్డాన్)లకు ఇటీవల విజ్ ఎయిర్ విమానాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com