ఖురాన్ దహనం: స్వీడిష్ అతివాదుల చర్యను ఖండించిన ఒమన్
- April 19, 2022
మస్కట్: స్వీడన్లో అతివాదులు పవిత్ర ఖురాన్ గ్రాంధాన్ని తగలబెట్టడంపై ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ. ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా స్వీడిష్ అతివాదులు ప్రవర్తించారనీ, ఇది సమాజానికి మంచిది కాదని ఆ ప్రకటనలో పేర్కొంది ఒమన్ మినిస్ట్రీ. అతివాదం, తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఒమన్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







