రెండవ నోబుల్ నంబర్ల వేలం నిర్వహణ
- April 20, 2022
అబుదాబీ: ఛారిటీ కోసం నిర్వహిస్తోన్న మోస్ట్ నోబుల్ నెంబర్స్ వేలం బుధవారం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఐదు స్పెషల్ అబుదాబీ ప్లేట్ నంబర్లు, 10 స్పెషల్ మొబైల్ నంబర్లు ఈ కార్యక్రమం ద్వారా వేలం వేయబడతాయి. తద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీ కోసం వినియోగిస్తారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







