ఆఫ్ఘనిస్థాన్లో బాంబు దాడులను ఖండించిన బహ్రెయిన్
- April 23, 2022
మనామా: ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులను బహ్రెయిన్ ఖండించింది. కాబూల్లోని ఒక పాఠశాల, విద్యా కేంద్రం.. మజార్-ఇ-షరీఫ్, కుందుజ్ నగరంలోని మస్జీదులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన ఉగ్రవాద బాంబు దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది.ఈ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, గాయపడటం జరిగింది.భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కే లక్ష్యంతోనే ఇటువంటి దాడులు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







