నాయిని క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన టి.హోంమంత్రి
- April 23, 2022
హైదరాబాద్: నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ మెమోరియల్ క్రికెట్ లీగ్ పోస్టర్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ శనివారం నాడు ఆవిష్కరించారు.దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.విన్నర్ ప్రైజ్ లక్ష రూపాయల గాను రన్నర్ ఆప్ ప్రైజ్ 50000 గాను బహుమతి అందజేస్తామని తెలియజేశారు.వచ్చే నెల 4వ తేదీన ప్రారంభిస్తామని ఫైనల్ మ్యాచ్ 8వ తేదీన నిర్వహిస్తారని వివరించారు. ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు సిద్దిక్, కార్తిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









