నాయిని క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన టి.హోంమంత్రి
- April 23, 2022
హైదరాబాద్: నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ మెమోరియల్ క్రికెట్ లీగ్ పోస్టర్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ శనివారం నాడు ఆవిష్కరించారు.దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.విన్నర్ ప్రైజ్ లక్ష రూపాయల గాను రన్నర్ ఆప్ ప్రైజ్ 50000 గాను బహుమతి అందజేస్తామని తెలియజేశారు.వచ్చే నెల 4వ తేదీన ప్రారంభిస్తామని ఫైనల్ మ్యాచ్ 8వ తేదీన నిర్వహిస్తారని వివరించారు. ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు సిద్దిక్, కార్తిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









