నాయిని క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన టి.హోంమంత్రి
- April 23, 2022
హైదరాబాద్: నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ మెమోరియల్ క్రికెట్ లీగ్ పోస్టర్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ శనివారం నాడు ఆవిష్కరించారు.దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు.విన్నర్ ప్రైజ్ లక్ష రూపాయల గాను రన్నర్ ఆప్ ప్రైజ్ 50000 గాను బహుమతి అందజేస్తామని తెలియజేశారు.వచ్చే నెల 4వ తేదీన ప్రారంభిస్తామని ఫైనల్ మ్యాచ్ 8వ తేదీన నిర్వహిస్తారని వివరించారు. ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు సిద్దిక్, కార్తిక్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







