ఏటీఎం వద్ద పేలుళ్ళకు కుట్ర: నిందితుల అప్పీల్ తిరస్కరించిన బహ్రెయిన్ న్యాయస్థానం
- April 23, 2022
మనామా: బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు వ్యక్తులకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. నేషనల్ బ్యాంక్ ఏటీఎంల వద్ద నిందితులు పేలుళ్ళకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ తీవ్రవాద సంస్థ కోసం నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులలో ఇద్దరికి న్యాయస్థానం 15 ఏళ్ళ జైలు శిక్ష, ఓ నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. అల్ అష్తార్ బ్రిగేడ్స్ అనే తీవ్రవాద సంస్థకు అనుబంధంగా నిందితులు పని చేసినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ అది విఫలయత్నంగా మిగిలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









