ఏటీఎం వద్ద పేలుళ్ళకు కుట్ర: నిందితుల అప్పీల్ తిరస్కరించిన బహ్రెయిన్ న్యాయస్థానం
- April 23, 2022
మనామా: బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు వ్యక్తులకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. నేషనల్ బ్యాంక్ ఏటీఎంల వద్ద నిందితులు పేలుళ్ళకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ తీవ్రవాద సంస్థ కోసం నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులలో ఇద్దరికి న్యాయస్థానం 15 ఏళ్ళ జైలు శిక్ష, ఓ నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. అల్ అష్తార్ బ్రిగేడ్స్ అనే తీవ్రవాద సంస్థకు అనుబంధంగా నిందితులు పని చేసినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ అది విఫలయత్నంగా మిగిలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









