ఏటీఎం వద్ద పేలుళ్ళకు కుట్ర: నిందితుల అప్పీల్ తిరస్కరించిన బహ్రెయిన్ న్యాయస్థానం
- April 23, 2022
మనామా: బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు వ్యక్తులకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. నేషనల్ బ్యాంక్ ఏటీఎంల వద్ద నిందితులు పేలుళ్ళకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ తీవ్రవాద సంస్థ కోసం నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులలో ఇద్దరికి న్యాయస్థానం 15 ఏళ్ళ జైలు శిక్ష, ఓ నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. అల్ అష్తార్ బ్రిగేడ్స్ అనే తీవ్రవాద సంస్థకు అనుబంధంగా నిందితులు పని చేసినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ అది విఫలయత్నంగా మిగిలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







