ఏటీఎం వద్ద పేలుళ్ళకు కుట్ర: నిందితుల అప్పీల్ తిరస్కరించిన బహ్రెయిన్ న్యాయస్థానం
- April 23, 2022
మనామా: బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు వ్యక్తులకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. నేషనల్ బ్యాంక్ ఏటీఎంల వద్ద నిందితులు పేలుళ్ళకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ తీవ్రవాద సంస్థ కోసం నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులలో ఇద్దరికి న్యాయస్థానం 15 ఏళ్ళ జైలు శిక్ష, ఓ నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. అల్ అష్తార్ బ్రిగేడ్స్ అనే తీవ్రవాద సంస్థకు అనుబంధంగా నిందితులు పని చేసినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ అది విఫలయత్నంగా మిగిలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







