రియాద్లో 22వ డబ్ల్యుటిటిసి గ్లోబల్ సమ్మిట్
- April 23, 2022
సౌదీ అరేబియా: ప్రపంచ ట్రావెల్ మరియు టూరిజం కౌన్సిల్ (డబ్ల్యుటిటిసి), 22వ గ్లోబల్ సమ్మిట్ నవంబర్ 29న రియాద్లో జరుగుతుందని పేర్కొంది. శుక్రవారం మనీలాలో గ్లోబల్ సమ్మిట్ ముగింపు నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. మినిస్టర్ ఆఫ్ టూరిజం అహ్మద్ అల్ ఖైతిబ్ మాట్లాడుతూ, డబ్ల్యుటిటిసి సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు.
తాజా వార్తలు
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత







