ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రద్దు చేసిన థాయ్ అథారిటీస్
- April 23, 2022
మస్కట్: థాయ్ అథారిటీస్, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అరైవల్ సమయంలోనూ, క్వారంటైన్ తొలి రోజు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అనే నిబంధన వుండేది. బ్యాంకాక్లో సుల్తానేట్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుద లచేసింది. మే 1 నుంచి ఈ మార్పు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







