రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- April 25, 2022
హైదరాబాద్: నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి తో కలిసి మేయర్ అంబర్ పేట్ లో నిరుపేద ముస్లిం లకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాల పండుగలు గౌరవించి నిరుపేదలు పండుగలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేది సీఎం ఉద్దేశ్యం అన్నారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, అంబర్ పేట్, ఇందిరా నగర్ ప్రాంతంలో మేయర్ రంజాన్ పండుగ తోఫా లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







