దుబాయ్ ఎక్స్ పో మెట్రో స్టేషన్కు ‘మే’లో బస్సు సర్వీసులు
- April 26, 2022
యూఏఈ : వచ్చే నెలలో దుబాయ్ సౌత్ని ఎక్స్ పో 2020 మెట్రో స్టేషన్తో కలిపే కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మే 19న DS1 పబ్లిక్ నెట్వర్క్ సర్వీస్ ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు ప్రతి 90 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున బస్సులను నడుపనున్నట్లు ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







