కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన పీకే..
- April 26, 2022
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్కిశోర్ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా ధృవీకరించారు.ప్రశాంత్కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రజెంటేషన్ చర్చల ఆధారంగా.. సోనియాగాంధీ ఒక ఎంపవర్డ్ గ్రూప్ 2024 వేశారని రణదీప్ సూర్జేవాలా తెలిపారు.ఆ గ్రూప్లో ప్రశాంత్కిశోర్ నిర్దేశిత బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా సోనియా కోరారని.. ఈ ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని తెలిపారు రణదీప్ సూర్జేవాలా
తాజా వార్తలు
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..









