అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మూసివేత: ప్రయాణీకులు మళ్ళీ బుక్ చేసుకోవాలి
- April 26, 2022
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే మూసివేత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణీకులు తమ విమానాల్ని మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. మే 2022 నుంచి జూన్ 2022 వరకు నార్తరన్ రన్ వే మూసివేయబడుతుంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకునేవారు తిరిగి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ఎయిర్లైన్ కాంటాక్ట్ కేంద్రాలు లేదా సిటీ కార్యాలయాల్లో రీ బుక్ చేసుకోవచ్చు. కొన్ని విమానాల్ని షార్జా మరియు అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రీ డైరెక్ట్ చేయబడ్తాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







