అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మూసివేత: ప్రయాణీకులు మళ్ళీ బుక్ చేసుకోవాలి

- April 26, 2022 , by Maagulf
అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మూసివేత: ప్రయాణీకులు  మళ్ళీ బుక్ చేసుకోవాలి

దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే మూసివేత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులు తమ విమానాల్ని మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. మే 2022 నుంచి జూన్ 2022 వరకు నార్తరన్ రన్ వే మూసివేయబడుతుంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకునేవారు తిరిగి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ఎయిర్‌లైన్ కాంటాక్ట్ కేంద్రాలు లేదా సిటీ కార్యాలయాల్లో రీ బుక్ చేసుకోవచ్చు. కొన్ని విమానాల్ని షార్జా మరియు అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రీ డైరెక్ట్ చేయబడ్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com