యూఏఈలో 9 రోజులపాటు ఈద్ సెలవులు.. పగడ్బందీగా పోలీసు పెట్రోలింగ్
- April 27, 2022
యూఏఈ: 9 రోజులపాటు ఈద్ సెలవులు ప్రకటించడంతో యూఏఈ పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. సెలవు రోజుల్లో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈద్ సమయంలో రస్ అల్ ఖైమా పోలీసులు ఎమిరేట్ అంతటా 80 పెట్రోలింగ్ వాహనాలను మోహరించనున్నారు. చట్ట ఉల్లంఘనలను గుర్తించేందుకు రోడ్లపై కూడా రాడార్లు, కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. పెట్రోలింగ్ వాహనాల సమీపంలోని మాల్స్, పార్కులు, మస్జీదులు, పర్యాటక ప్రాంతాల వద్ద రద్దీ ప్రాంతాలలోనూ నిఘాను పర్యవేక్షిస్తామని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా అల్వాన్ తెలిపారు. ప్రజలు నుంచి వచ్చే 901 నంబర్పై సందేహాలను, 999లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆపరేషన్స్ గదిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







