ఈద్ అల్-ఫితర్కు ముందు స్థిరంగా ధరలు: ఒమన్
- April 27, 2022
మస్కట్: ఈద్ అల్-ఫితర్కు ముందు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల లభ్యతను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ పరిశీలించింది. కూరగాయలు, పండ్ల కోసం సెంట్రల్ మార్కెట్లను మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. కూరగాయలు, పండ్ల నాణ్యతను నిపుణులు, వినియోగదారుల రక్షణ అథారిటీలోని అధికారులు తనిఖీ చేశారు. ఈద్ అల్-ఫితర్ కంటే ముందు వినియోగదారులకు వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటు, ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని మార్కెట్ నిర్వాహకులను ఆదేశించారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







