ఈద్ అల్-ఫితర్కు ముందు స్థిరంగా ధరలు: ఒమన్
- April 27, 2022
మస్కట్: ఈద్ అల్-ఫితర్కు ముందు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల లభ్యతను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ పరిశీలించింది. కూరగాయలు, పండ్ల కోసం సెంట్రల్ మార్కెట్లను మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. కూరగాయలు, పండ్ల నాణ్యతను నిపుణులు, వినియోగదారుల రక్షణ అథారిటీలోని అధికారులు తనిఖీ చేశారు. ఈద్ అల్-ఫితర్ కంటే ముందు వినియోగదారులకు వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటు, ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని మార్కెట్ నిర్వాహకులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









