ఈద్ అల్-ఫితర్కు ముందు స్థిరంగా ధరలు: ఒమన్
- April 27, 2022
మస్కట్: ఈద్ అల్-ఫితర్కు ముందు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల లభ్యతను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ పరిశీలించింది. కూరగాయలు, పండ్ల కోసం సెంట్రల్ మార్కెట్లను మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. కూరగాయలు, పండ్ల నాణ్యతను నిపుణులు, వినియోగదారుల రక్షణ అథారిటీలోని అధికారులు తనిఖీ చేశారు. ఈద్ అల్-ఫితర్ కంటే ముందు వినియోగదారులకు వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటు, ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని మార్కెట్ నిర్వాహకులను ఆదేశించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







