ఈద్ అల్-ఫితర్కు ముందు స్థిరంగా ధరలు: ఒమన్
- April 27, 2022
మస్కట్: ఈద్ అల్-ఫితర్కు ముందు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల లభ్యతను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ పరిశీలించింది. కూరగాయలు, పండ్ల కోసం సెంట్రల్ మార్కెట్లను మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. కూరగాయలు, పండ్ల నాణ్యతను నిపుణులు, వినియోగదారుల రక్షణ అథారిటీలోని అధికారులు తనిఖీ చేశారు. ఈద్ అల్-ఫితర్ కంటే ముందు వినియోగదారులకు వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటు, ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని మార్కెట్ నిర్వాహకులను ఆదేశించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







