పిడుగు కారణంగా ఓ వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు
- April 28, 2022
ఒమన్: పిడుగు పడిన కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సోహార్లో ఈ ఘటన జరిగింది. ఇప్తార్కి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి నిలకడగా వుంది. సోహార్ సెకెండరీ స్కూల్ వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన పట్ల కమ్యూనిటీ మెంబర్స్ తీవ్ర దిగ్రభాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







