మక్కా మరియు మదీనాలో ఈద్ ప్రార్థనలు చేసిన వందలాది మంది ముస్లింలు
- May 02, 2022
సౌదీ అరేబియా: వందలాది మంది ముస్లింలు మక్కా మరియు మదీనాలో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని సోమవారం ఉదయం నిర్వహించారు. మక్కా గ్రాండ్ మసీదులో ఇమామ్ షేక్ సలెహ్ బిన్ అబ్దుల్లా బిన్ హమాద్ ప్రార్థనలు నిర్వహించారు. మదీనాలో పవిత్ర మసీదులో ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ (మదీనా గవర్నర్) ప్రార్థనలకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







