ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన బహ్రెయిన్ రాజు
- May 02, 2022
మనామా: బహ్రెయిన్ రాజు హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఈద్ ప్రార్థనల్ని అల్ సఖిర్ ప్యాలెస్ మసీదులో నిర్వహించారు. రాయల్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా (క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్), రాజ కుమారులు, రాయల్ కుటుంబ సీనియర్ సభ్యులు కూడా ప్రార్థనల్ని నిర్వహించారు. డాక్టర్ షేక్ మొహమ్మద్ అల్ బు జందాల్, బహ్రెయిన్ రాజు హమాద్ ఆయురారోగ్యాలతో వుండాలనీ, బహ్రెయిన్ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని దేవుడ్ని ప్రార్థించారు, ఈద్ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ రాజు, దేశ ప్రజలకీ, ప్రపంచ వ్యాప్తంగా వున్న ముస్లిం సమాజానికి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







