విశాఖ: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
- May 05, 2022
విశాఖపట్నం: విశాఖ రుషికొండ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రుషికొండ భూములను పరిశీలించడానికి వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు.హైవేపైనే బాబు కాన్వాయ్ను నిలిపివేశారు. బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు.పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రుషికొండ భూములను పరిశీలించాలని భావించారు.
అంతకుముందు సీఎం జగన్పై చంద్రబాబు మండిపడ్డారు.ఏపీని నెంబర్వన్గా తీర్చిదిద్దాలని టీడీపీ ప్రయత్నిస్తే.. జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ జే బ్రాండ్, గంజాయి, డ్రగ్స్కు ఏపీని కేరాఫ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు.
దాదాపు 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు ఎవరు కట్టాలని ప్రశ్నించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు వేశారని పేర్కొన్నారు. జగన్ది ఐరన్లెగ్ అన్న చంద్రబాబు..అతను ఉన్నంతవరకూ ఏ పరిశ్రమా రాదని కామెంట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







