రెసిడెన్సీ ఉల్లంఘన: ఫ్రైడే మార్కెట్ నుంచి 62 మంది వలసదారుల అరెస్ట్
- May 06, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, రెసిడెన్సీ మరియు లేబర్ చట్ట ఉల్లంఘనల నేపథ్యంలో షువైఖ్ ప్రాంతంలోని ఫ్రైడే మార్కెట్ నుంచి 62 మంది వలసదారుల్ని అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.సెక్యూరిటీ తనిఖీల నేపథ్యంలో ఈ ఉల్లంఘనులు అధికారులకు చిక్కారు. నిందితుల్ని సంబంధిత అథారిటీస్కి తదుపరి చర్యల నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







