వచ్చే డ్రా కోసం రెండో బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు పెంచిన మహజూజ్
- May 06, 2022
యూఏఈ: ఈద్ సంబరాలకు కొనసాగింపుగా మహజూజ్, తమ రెండవ బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు వచ్చే డ్రా కోసం పెంచడం జరిగింది.మే 7 శనివారం ఈ డ్రా జరుగుతుంది. గత వారం 1,790 మంది విజేతలుగా నిలిచారు. అయితే, ఎవరూ గ్రాండ్ ప్రైజ్ మాత్రం గెలుచుకోలేకపోయారు. 10 మిలియన్ దిర్హాములు గ్రాండ్ ప్రైజ్. కాగా, 36 విజేతలు రెండో ప్రైజ్ అయిన 1 మిలియన్ దిర్హాములను పంచుకున్నారు. ముగ్గురు విజేతలు చెరో 100,000 దిర్హాముల క్యాష్ రఫాలె డ్రాలో గెలుచుకున్నారు. మరొకరు కొత్త నిస్సాన్ పెట్రోల్ ప్లాటినం గెలుచుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







