వచ్చే డ్రా కోసం రెండో బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు పెంచిన మహజూజ్
- May 06, 2022
యూఏఈ: ఈద్ సంబరాలకు కొనసాగింపుగా మహజూజ్, తమ రెండవ బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు వచ్చే డ్రా కోసం పెంచడం జరిగింది.మే 7 శనివారం ఈ డ్రా జరుగుతుంది. గత వారం 1,790 మంది విజేతలుగా నిలిచారు. అయితే, ఎవరూ గ్రాండ్ ప్రైజ్ మాత్రం గెలుచుకోలేకపోయారు. 10 మిలియన్ దిర్హాములు గ్రాండ్ ప్రైజ్. కాగా, 36 విజేతలు రెండో ప్రైజ్ అయిన 1 మిలియన్ దిర్హాములను పంచుకున్నారు. ముగ్గురు విజేతలు చెరో 100,000 దిర్హాముల క్యాష్ రఫాలె డ్రాలో గెలుచుకున్నారు. మరొకరు కొత్త నిస్సాన్ పెట్రోల్ ప్లాటినం గెలుచుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









