వచ్చే డ్రా కోసం రెండో బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు పెంచిన మహజూజ్
- May 06, 2022
యూఏఈ: ఈద్ సంబరాలకు కొనసాగింపుగా మహజూజ్, తమ రెండవ బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు వచ్చే డ్రా కోసం పెంచడం జరిగింది.మే 7 శనివారం ఈ డ్రా జరుగుతుంది. గత వారం 1,790 మంది విజేతలుగా నిలిచారు. అయితే, ఎవరూ గ్రాండ్ ప్రైజ్ మాత్రం గెలుచుకోలేకపోయారు. 10 మిలియన్ దిర్హాములు గ్రాండ్ ప్రైజ్. కాగా, 36 విజేతలు రెండో ప్రైజ్ అయిన 1 మిలియన్ దిర్హాములను పంచుకున్నారు. ముగ్గురు విజేతలు చెరో 100,000 దిర్హాముల క్యాష్ రఫాలె డ్రాలో గెలుచుకున్నారు. మరొకరు కొత్త నిస్సాన్ పెట్రోల్ ప్లాటినం గెలుచుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







