వచ్చే డ్రా కోసం రెండో బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు పెంచిన మహజూజ్
- May 06, 2022
యూఏఈ: ఈద్ సంబరాలకు కొనసాగింపుగా మహజూజ్, తమ రెండవ బహుమతిని 2 మిలియన్ దిర్హాములకు వచ్చే డ్రా కోసం పెంచడం జరిగింది.మే 7 శనివారం ఈ డ్రా జరుగుతుంది. గత వారం 1,790 మంది విజేతలుగా నిలిచారు. అయితే, ఎవరూ గ్రాండ్ ప్రైజ్ మాత్రం గెలుచుకోలేకపోయారు. 10 మిలియన్ దిర్హాములు గ్రాండ్ ప్రైజ్. కాగా, 36 విజేతలు రెండో ప్రైజ్ అయిన 1 మిలియన్ దిర్హాములను పంచుకున్నారు. ముగ్గురు విజేతలు చెరో 100,000 దిర్హాముల క్యాష్ రఫాలె డ్రాలో గెలుచుకున్నారు. మరొకరు కొత్త నిస్సాన్ పెట్రోల్ ప్లాటినం గెలుచుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







