పాస్పోర్టు పై బెట్టింగ్: జరిమానా, ట్రావెల్ బ్యాన్
- May 06, 2022
రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజత్), పాస్పోర్టులపై బెట్టింగ్కి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. దోషులుగా తేలితే, జరిమానా అలాగే ట్రావెల్ బ్యాన్ కూడా విధించే అవకాశం వుంటుంది. ఒకవేళ ఎవరైనా పాస్పోర్టు పోగొట్టుకుంటే వెంటనే, సమీపంలోని ఎంబసీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. జిసిసి దేశాలకు ట్రావెలర్స్ వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ కనీస గడువు 3 నెలలు వుండాలి. అదే వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం కనీసం ఆరు నెలలు చెల్లుబాటయ్యేలా వుండాలి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







