పలువురు హౌతీ ఖైదీలను విడుదల చేసిన సౌదీ సంకీర్ణ దళాలు
- May 06, 2022
సౌదీ అరేబియా: శాంతి ఒప్పందం నేపథ్యంలో సౌదీ సంకీర్ణ దళాలు పలువురు హైతీ ఖైదీలను విడుదల చేసినట్లు రెడ్ క్రాస్ వెల్లడించింది. రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ, 100 మంది ఖైదీల తరలింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. మూడు విమానాల ద్వారా వారిని తరలించారు. మొత్తం 163 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లుగా సౌదీ సంకీర్ణ దళాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







