పలు ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యల్ని ఎదుర్కొన్న ఒమన్ టెల్ వినియోగదారులు
- May 06, 2022
ఒమన్: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఒమణ్ టెల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. సాంకేతిక సమస్య కారణంగా పలు మొబైల్ కమ్యూనికేషన్ స్టేషన్లపై ప్రభావం పడిందనీ, ఈ కారణంగా కొన్ని విలాయత్లు, గవర్నరేట్లలో నెట్వర్క్ సమస్యలు తలెత్తాయని పేర్కొంది. సౌత్ అల్ బతినా, అల్ దఖ్లియాలో ఈ సమస్యలు తలెత్తాయి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తెగిపోవడంతో ఈ సమస్య వచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







