పలు ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యల్ని ఎదుర్కొన్న ఒమన్ టెల్ వినియోగదారులు
- May 06, 2022
ఒమన్: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఒమణ్ టెల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. సాంకేతిక సమస్య కారణంగా పలు మొబైల్ కమ్యూనికేషన్ స్టేషన్లపై ప్రభావం పడిందనీ, ఈ కారణంగా కొన్ని విలాయత్లు, గవర్నరేట్లలో నెట్వర్క్ సమస్యలు తలెత్తాయని పేర్కొంది. సౌత్ అల్ బతినా, అల్ దఖ్లియాలో ఈ సమస్యలు తలెత్తాయి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తెగిపోవడంతో ఈ సమస్య వచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









