పలు ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యల్ని ఎదుర్కొన్న ఒమన్ టెల్ వినియోగదారులు
- May 06, 2022
ఒమన్: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఒమణ్ టెల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. సాంకేతిక సమస్య కారణంగా పలు మొబైల్ కమ్యూనికేషన్ స్టేషన్లపై ప్రభావం పడిందనీ, ఈ కారణంగా కొన్ని విలాయత్లు, గవర్నరేట్లలో నెట్వర్క్ సమస్యలు తలెత్తాయని పేర్కొంది. సౌత్ అల్ బతినా, అల్ దఖ్లియాలో ఈ సమస్యలు తలెత్తాయి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తెగిపోవడంతో ఈ సమస్య వచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







