చెట్ల కింద మంట పెడితే OMR20 జరిమానా: మస్కట్ మున్సిపాలిటీ
- May 07, 2022
మస్కట్: చెట్ల కింద లేదా వినోద ప్రదేశాల్లో ఎవరైనా మంట(నిప్పు) పెట్టేవారిపై OMR20 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఎవరైనా చెట్ల క్రింద లేదా వినోద ప్రదేశాలలో చెట్లు లేదా ప్రాంతాన్ని ప్రభావితం చేసే విధంగా మంటలను పెడితే లేదా చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించే వారికి OMR 20 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









