చెట్ల కింద మంట పెడితే OMR20 జరిమానా: మస్కట్ మున్సిపాలిటీ
- May 07, 2022
మస్కట్: చెట్ల కింద లేదా వినోద ప్రదేశాల్లో ఎవరైనా మంట(నిప్పు) పెట్టేవారిపై OMR20 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఎవరైనా చెట్ల క్రింద లేదా వినోద ప్రదేశాలలో చెట్లు లేదా ప్రాంతాన్ని ప్రభావితం చేసే విధంగా మంటలను పెడితే లేదా చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించే వారికి OMR 20 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







