జాకీచాన్ మైనపు విగ్రహాన్ని సోనూసూద్ ఆవిష్కరించారు
- April 06, 2016
రాజస్థాన్ రాజధాని జైపూర్లో మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, నటుడు అయిన జాకీచాన్ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. నహర్గడ్ కోటలో రూపొందించిన ఈ విగ్రహాన్ని నటుడు సోనూసూద్ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఫొటో పోస్ట్ చేశాడు. జాకీ, సోనూసూద్లు ఇండో-చైనీస్ చిత్రమైన 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జోధ్పూర్లో జరుగుతోంది. ఇందులో జాకీకి జంటగా బాలీవుడ్ నటి అమైరా దస్తర్ నటిస్తోంది. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్కు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య జరిగిన మూడు చిత్రాల ఒప్పందంలో ఒకటి.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!