మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్ఫారమ్ను నిర్మించిన విద్యార్థులు
- May 09, 2022
ఒమన్: పెట్టుబడికి తగిన వాతావరణాన్ని సృష్టించడానికి, పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడానికి ఒమానీ విద్యార్థులు మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్ఫారమ్ను సృష్టించారు. సోహార్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్కు చెందిన ఒక విద్యార్థి ‘సెమ్సార్’ పేరుతో మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్ఫారమ్ను రూపొందించారు. దీన్ని ఇటీవల జరిగిన ఇంజాజ్ ఒమన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను రూపొందించడం ద్వారా కంపెనీ పని చేస్తుందని రూపకర్తలు వివరించారు. పెట్టుబడికి తగిన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడం, వ్యవస్థాపకులు-పెట్టుబడిదారులను ఒకే చోట సులభంగా, సాఫీగా అనుసంధానించే లక్ష్యంతో దీనిని రూపొందించినట్లు విద్యార్థులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







