మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్ఫారమ్ను నిర్మించిన విద్యార్థులు
- May 09, 2022
ఒమన్: పెట్టుబడికి తగిన వాతావరణాన్ని సృష్టించడానికి, పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడానికి ఒమానీ విద్యార్థులు మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్ఫారమ్ను సృష్టించారు. సోహార్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్కు చెందిన ఒక విద్యార్థి ‘సెమ్సార్’ పేరుతో మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్ఫారమ్ను రూపొందించారు. దీన్ని ఇటీవల జరిగిన ఇంజాజ్ ఒమన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను రూపొందించడం ద్వారా కంపెనీ పని చేస్తుందని రూపకర్తలు వివరించారు. పెట్టుబడికి తగిన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడం, వ్యవస్థాపకులు-పెట్టుబడిదారులను ఒకే చోట సులభంగా, సాఫీగా అనుసంధానించే లక్ష్యంతో దీనిని రూపొందించినట్లు విద్యార్థులు తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









