రాజు సల్మాన్కు ముగిసిన కొలొనోస్కోపీ: రాయల్ కోర్ట్
- May 09, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ కు జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో కొలనోస్కోపీ ప్రక్రియ ముగిసిందని, ఫలితాలు మెరుగ్గా వచ్చాయని రాయల్ కోర్ట్ తెలిపింది. రాజు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కింగ్ సల్మాన్ శనివారం వైద్య పరీక్షల కోసం జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









