రాజు సల్మాన్కు ముగిసిన కొలొనోస్కోపీ: రాయల్ కోర్ట్
- May 09, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ కు జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో కొలనోస్కోపీ ప్రక్రియ ముగిసిందని, ఫలితాలు మెరుగ్గా వచ్చాయని రాయల్ కోర్ట్ తెలిపింది. రాజు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కింగ్ సల్మాన్ శనివారం వైద్య పరీక్షల కోసం జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







