రాజు సల్మాన్కు ముగిసిన కొలొనోస్కోపీ: రాయల్ కోర్ట్
- May 09, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ కు జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో కొలనోస్కోపీ ప్రక్రియ ముగిసిందని, ఫలితాలు మెరుగ్గా వచ్చాయని రాయల్ కోర్ట్ తెలిపింది. రాజు కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కింగ్ సల్మాన్ శనివారం వైద్య పరీక్షల కోసం జెడ్డాలోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









