శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా
- May 09, 2022కొలంబో: శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు.ప్రజా నిరసనకు రాజపక్స తలొగ్గి రాజీనామా చేశారు.గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అస్తవ్యస్త విధానాలతో రాజపక్స కుటుంబం శ్రీలంకను ముంచేశారు.
మహీంద్ర రాజపక్స తప్పుకోవాలంటూ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు రేగుతున్నాయి. కుర్చీని వదలడానికి రాజపక్స ఇష్టపడలేదు.నిన్న ప్రజలు రాజపక్సను కొట్టినంత పని చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహీంద్ర రాజపక్స పీఎం పదవి నుంచి తప్పుకున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్