ఏటీఎం దుబాయ్ 2022: ఒమన్ పెవిలియన్ ప్రారంభం
- May 09, 2022
మస్కట్: అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఏటీఎం) ఎగ్జిబిషన్ దుబాయ్లో ఒమన్ పెవిలియన్ ప్రారంభమయ్యింది. పలు హోటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు ఇనిస్టిట్యూషన్స్తో కలిసి ఈ పెవిలియన్ ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఈ విభాగానికి సంబంధించిన 14 ఇనిస్టిట్యూషన్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఒమన్ పెవిలియన్ ఏర్పాటు చేయగా, ఈ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ మే 9 నుంచి 12 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







