3 నెలల్లో 375 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- April 06, 2016
రస్ అల్ ఖైమా పోలీసులు 375 టిక్కెట్లను ట్రాఫిక్ ఉల్లంఘించిన డ్రైవర్లకు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఈ కార్యక్రమం చేపట్టామని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ ఛీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నువామి చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమం ఏప్రిల్ నెలాఖరుకు ముగుస్తుందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టర్ కల్నల్ అలీ సయీద్ అల్ అల్కీమ్ వివరించారు. మార్చలో 189 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జరీమానాలు విధించామని, ఫిబ్రవరిలో 136, అలాగే జనవరిలో 50 జరీమానాలు విధించామని ఆయన అన్నారు. సామాన్యులు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులకు సమాచారం అందించాలని కల్నల్ అల్కీమ్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







