ఈద్ సెలవుల్లో 100,000 మందికి పైగా ప్రయాణీకులకు సేవలందించిన మవసలాత్
- May 11, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సెలవుల నేపథ్యంలో మవసలాత్ ద్వారా 100,000 మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్ మరియు ఫెర్రీ ద్వారా ప్రయాణీకులు రవాణా సేవల్ని అందుకున్నారు. గడచిన రెండేళ్ళలో ఇదే అత్యధికం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







