తండ్రితో వాదోపవాదం: భవనం పైనుంచి పడి బాలుడి మృతి
- May 11, 2022
షార్జా: అల్ తవౌమ్ ప్రాంతంలో 15 ఏళ్ళ బాలుడు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు షార్జా పోలీసులు. వివరాల్లోకి వెళితే, ఆదివారం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ బాలుడి మృతదేహం కనిపించింది. ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రితో ఘర్షణ పడి, తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలుడు భవనం పైనుంచి దూకినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







