ఎయిర్పోర్ట్ మీటర్ టాక్సీలతో ఇబ్బంది లేదు: ఆరెంజ్
- April 06, 2016
ఆరెంజ్ టాక్సీ ఓనర్లు, ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకు ఎలక్ట్రానిక్ మీటర్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం పట్ల సానుకూలంగా స్పందించారు. తమ వ్యాపారానికి ఈ కొత్త విధానం వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదని వారు చెప్పారు. ఒమన్ ఎయిర్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ, మీటరింగ్ సిస్టమ్ని అన్ని ట్యాక్సీలకూ ఏర్పాటు చేసింది. 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమయ్యే ఈ ధరలు ఒక్కో కిలోమీటర్కి 200 బైజా కలుపుకుంటూ వెళతాయి. కొత్త విధానంతో ఆరెంజ్ ట్యాక్సీలకు కూడా మేలు జరుగుతుందని ట్యాక్సీ మెంబర్ సులేమాన్ అల్ జర్దాని చెప్పారు. అయితే, మీటర్ ట్యాక్సీ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ కస్టమర్స్లో ఎక్కువమంది వలసదారులేననీ, మీటర్ ట్యాక్సీ ధరలతో వారు బెంబేలెత్తుతారనీ, ఇది తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అల్ జర్దానీ అనే వ్యక్తి చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







