జనాభా లెక్కలు 2022: తొలిసారిగా ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలు
- May 13, 2022
సౌదీ అరేబియా: తొలిసారిగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్, 2022 జనాభా లెక్కల కోసం ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలకు అవకాశం కల్పించడం జరుగుతోంది. పలువురు మహిళా అభ్యర్థులు ఈ బాధ్యతల్ని నిర్వహించనున్నారు. వారికి ఇప్పటికేశిక్షణ ప్రారంభించారు. ప్రిన్స్ సుల్తాన్ కల్చరల్ సెంటర్ థియేటర్, జజాన్ నగరంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జజాన్ ప్రాంత సౌదీ సెన్స్ సూపర్వైజర్ అలి అల్ హమాది మాట్లాడుతూ, జనాభా లెక్కల విషయంలో మహిళల భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







