యూఏఈ ప్రెసిడెంట్ మరణంపై సంతాపం తెలిపిన అమీర్
- May 14, 2022దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్హెచ్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణం పట్ల అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హెచ్హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వివేకం, నిరాడంబరతతో కూడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దివంగత నేత తన దేశానికి, తన ఉమ్మాకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడని గుర్తు చేసుకున్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థించాడు. అల్ నహ్యాన్ కుటుంబానికి, ప్రభుత్వానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం