యూఏఈ ప్రెసిడెంట్ మరణంపై సంతాపం తెలిపిన అమీర్
- May 14, 2022
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్హెచ్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణం పట్ల అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హెచ్హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వివేకం, నిరాడంబరతతో కూడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దివంగత నేత తన దేశానికి, తన ఉమ్మాకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడని గుర్తు చేసుకున్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థించాడు. అల్ నహ్యాన్ కుటుంబానికి, ప్రభుత్వానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’