పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ నిషేధం
- June 12, 2015
పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ డైరెక్టివ్స్ని విడుదల చేసింది. మొబైల్ ఫోన్గానీ, ఇంకా ఏ ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చేది లేదని కొత్త నిభందనలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 14 నుంచి ప్రారంభం కానున్న థర్డ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ సందర్భంగా ఈ నిబంధనల్ని తీసుకొచ్చారు. 6 నుంచి 12 గ్రేడ్ విద్యార్థులు విధిగా ఈ నిబంధనల్ని పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా రావడాన్ని కఠినంగా పరిగణిస్తారు. 12 గ్రేడ్ స్టూడెంట్స్ కోసం 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ని ఇస్తున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలనీ, క్యాంపస్ విద్యార్థులకు గ్రేస్ పీరియడ్.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







