పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ నిషేధం
- June 12, 2015
పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ డైరెక్టివ్స్ని విడుదల చేసింది. మొబైల్ ఫోన్గానీ, ఇంకా ఏ ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చేది లేదని కొత్త నిభందనలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 14 నుంచి ప్రారంభం కానున్న థర్డ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ సందర్భంగా ఈ నిబంధనల్ని తీసుకొచ్చారు. 6 నుంచి 12 గ్రేడ్ విద్యార్థులు విధిగా ఈ నిబంధనల్ని పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా రావడాన్ని కఠినంగా పరిగణిస్తారు. 12 గ్రేడ్ స్టూడెంట్స్ కోసం 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ని ఇస్తున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలనీ, క్యాంపస్ విద్యార్థులకు గ్రేస్ పీరియడ్.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









