పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ నిషేధం
- June 12, 2015
పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ డైరెక్టివ్స్ని విడుదల చేసింది. మొబైల్ ఫోన్గానీ, ఇంకా ఏ ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చేది లేదని కొత్త నిభందనలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 14 నుంచి ప్రారంభం కానున్న థర్డ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ సందర్భంగా ఈ నిబంధనల్ని తీసుకొచ్చారు. 6 నుంచి 12 గ్రేడ్ విద్యార్థులు విధిగా ఈ నిబంధనల్ని పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా రావడాన్ని కఠినంగా పరిగణిస్తారు. 12 గ్రేడ్ స్టూడెంట్స్ కోసం 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ని ఇస్తున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలనీ, క్యాంపస్ విద్యార్థులకు గ్రేస్ పీరియడ్.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







