పలువురు ఈయూ అధికారులు సెజాద్ సందర్శన
- May 16, 2022
మస్కట్: పలువురు రాయబారులు, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ప్రతినిథులు స్పెషల్ ఎకనమిక్ జోన్ దుక్మ్ (సెజాద్)ని సందర్శించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిథుల బృందం సెజాద్ సందర్శించింది. ఈ ప్రాంతంలో అందుతున్న ఇన్సెంటివ్స్, అందుబాటులో వున్న పెట్టుబడి అవకాశాలు, ప్రత్యేక సౌకర్యాలు వంటివాటిపై అతిథులకు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







