ఆదివారం వరకు ఇసుక తుపాన్లపై హెచ్చరిక
- May 18, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా దుమ్ము ధూళితో కూడిన తుపాన్లు సంభవించవచ్చునని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. యూఏఈ వ్యాప్తంగా ఈ పరిస్థితులు వుంటాయి. ఇసుక ఎగరి పడుతుంది గనుక, విజిబిలిటీ తక్కువగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ వెస్టర్న్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొంత తీవ్రంగా వుండవచ్చు. అబుదాబీని ఇసుక తుపాను చుట్టుముట్టిన దరిమిలా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్ క్వాలిటీ కూడా అబుదాబీలో తక్కువగా వుంది. వాహనాల్ని జాగ్రత్తగా నడపాల్సిందిగా అబుదాబీ పోలీసులు వాహనదారులకు సూచించారు. కాగా, అబుదాబీలో 39 డిగ్రీలు, దుబాయ్లో 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







