ఆదివారం వరకు ఇసుక తుపాన్లపై హెచ్చరిక
- May 18, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా దుమ్ము ధూళితో కూడిన తుపాన్లు సంభవించవచ్చునని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. యూఏఈ వ్యాప్తంగా ఈ పరిస్థితులు వుంటాయి. ఇసుక ఎగరి పడుతుంది గనుక, విజిబిలిటీ తక్కువగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ వెస్టర్న్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొంత తీవ్రంగా వుండవచ్చు. అబుదాబీని ఇసుక తుపాను చుట్టుముట్టిన దరిమిలా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్ క్వాలిటీ కూడా అబుదాబీలో తక్కువగా వుంది. వాహనాల్ని జాగ్రత్తగా నడపాల్సిందిగా అబుదాబీ పోలీసులు వాహనదారులకు సూచించారు. కాగా, అబుదాబీలో 39 డిగ్రీలు, దుబాయ్లో 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుంది.
తాజా వార్తలు
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా







